Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనే టాప్... రూ. 10 కోట్లు ఇన్‌కమ్ టాక్స్ పే చేసింది... ఆమె ఎవరు?

ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంద

Webdunia
బుధవారం, 25 జులై 2018 (18:29 IST)
ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిజాయితీగా ఐటీ శాఖకు పన్ను కట్టేస్తున్నారు. వారు కడుతున్న ఐటీ పన్ను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. 
 
తాజాగా ఐటీ సెక్టారుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 10 కోట్లను చెల్లించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 సంవత్సరానికి గాను ఆమె రూ. 10 కోట్లను టాక్సుకు చెల్లించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. కానీ ఆమె పేరును మాత్రం చెప్పలేదు. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి టాక్సు చెల్లించిన మొత్తం రూ. 49,775 కోట్లుగా వున్నట్లు అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 24 శాతం అధికమని చెప్పారు. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ధనవంతులు అయిపోతున్నారన్నమాట. శుభమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments