Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లోనే టాప్... రూ. 10 కోట్లు ఇన్‌కమ్ టాక్స్ పే చేసింది... ఆమె ఎవరు?

ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంద

Webdunia
బుధవారం, 25 జులై 2018 (18:29 IST)
ఆదాయపు పన్ను అంటే అదిరిపడుతుంటారు కొంతమంది. ఏదోవిధంగా డబ్బును నొక్కేసి లెక్కలు తారుమారు చేసి ఆదాయపు పన్నును నొక్కేద్దామని చూస్తుంటారు. ధనికుల్లో ఇలాంటివారు అప్పుడప్పుడు ఐటీ అధికారులకు దొరికిపోతుంటారు కూడా. ఐతే ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిజాయితీగా ఐటీ శాఖకు పన్ను కట్టేస్తున్నారు. వారు కడుతున్న ఐటీ పన్ను చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. 
 
తాజాగా ఐటీ సెక్టారుకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 10 కోట్లను చెల్లించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017-18 సంవత్సరానికి గాను ఆమె రూ. 10 కోట్లను టాక్సుకు చెల్లించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. కానీ ఆమె పేరును మాత్రం చెప్పలేదు. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి టాక్సు చెల్లించిన మొత్తం రూ. 49,775 కోట్లుగా వున్నట్లు అధికారులు తెలిపారు. ఇది గత ఏడాది కంటే 24 శాతం అధికమని చెప్పారు. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ధనవంతులు అయిపోతున్నారన్నమాట. శుభమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments