Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణాలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4,59,228 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే, పరీక్షా హాలుకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 
 
సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుగానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి, 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ విధుల్లో కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే నియమించారు. 
 
ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు కరోన భారిన పడితే వారికి తరవాత పరీక్ష రాసే అవకాశం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. 
 
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి కోసం మానసిక నిపుణులను ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ….కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటి ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments