Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేరొక మహిళతో బెడ్ పైన చూసిన భార్య.. ఆ తరువాత...

భార్య ఉంది. కాపురం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం మారింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నాడు. క్షణిక సుఖాల కోసం పరుగులు తీశాడు. ప్రియురాలితో కలిసి ఉండగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతడిని చితక్కొట్టారు. కరీంనగర్ నగరలోని గాంధీనగ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:46 IST)
భార్య ఉంది. కాపురం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం మారింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నాడు. క్షణిక సుఖాల కోసం పరుగులు తీశాడు. ప్రియురాలితో కలిసి ఉండగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అతడిని చితక్కొట్టారు. కరీంనగర్ నగరలోని గాంధీనగర్‌కు చెందిన రాశి, నగేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఐతే నగేష్‌కు అదే ప్రాంతానికి చెందిన శాంతి అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
క్షణిక సుఖాల కోసం భార్యను వదిలి యువతితో తిరగడం ప్రారంభించారు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరం పాటు భార్యను వదిలేసి తిరగడం మొదలుపెట్టాడు. భర్త విషయంలో అనుమానం వచ్చిన భార్య ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు వివాహేతర  సంబంధం అని తెలుసుకుని తన బంధువులను వెంట పెట్టుకుని యువతి ఇంటికి వెళ్ళింది. బెడ్ పైన తన భర్త, యువతి కలిసి ఉండటం చూసి వెంటనే చీపురు, చెప్పులు అందుకుంది. భర్తను చితకబాదింది. రాశి బంధువులు కూడా నగేష్‌ను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments