Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ-హెచ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఎంటెక్ విద్యార్థి

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:43 IST)
హైదారాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ-హెచ్‌లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని భరించలేక సోమవారం తన గదిలో ఉరేసుకుని ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. మానసిక ఒత్తిడిని భరించలేకపోతున్నానంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మృతుడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. 
 
ఈ విద్యా సంస్థలలో గత నెలలో ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడటం అతని కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిసివేస్తుంది. మృతుడిని మమైత్ నాయక్‌గా గుర్తించారు. గత నెలలో కార్తీక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఇపుడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 
 
దీనిపై సంగారెడ్డి రూరల్ ఎస్ఐ స్పందిస్తూ, మమైత్ నాయక్ సోమవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 26వ తేదీనే ఎంటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఆ రోజు సాయంత్రం ఇతర విద్యార్థులు జిరగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడికి గరువుతున్నా అని రాసిన సూసైడ్ లేఖను మమైత్ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments