Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:47 IST)
రూ. 2 వేలు నోట్లు ఇస్తే రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.12 లక్షలు వసూలు చేసారు. ఈ నగదును ఈనెల 21వ తేదీన తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్నీ సంచిలో ఉంచితే రెండు రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించారు. రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...
 
అయితే నిందితులు ఐలయ్యను మోసం చేసారు. ఆ సంచిలో తెల్ల కాగితాలు ఉంచి, నగదును పట్టుకెళ్లిపోయారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. అందులో ఉన్న తెల్ల కాగితాలను చూసి ఐలయ్య షాక్‌కు గురైయ్యాడు. తాను మోసపోయాడని గ్రహించిన ఐలయ్య పోలీసులను ఆశ్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేక్‌ నైదా అనే నిందితుడిని అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన నైదా నుండి పోలీసులు రూ.12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments