నా పక్కన నువ్వు తప్ప ఎవర్నీ ఊహించలేను, అందుకే: ప్రియుడు సుసైడ్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (18:35 IST)
ప్రియురాలు తనకు దక్కలేదన్న బాధతో ఓ యువకుడు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యను సెల్పీలో రికార్డు చేసారు.
 
ఆ వీడియోలో అతడు తన ప్రియురాలిని ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను మిస్ అవుతున్నా. నా పక్కన నువ్వు తప్ప ఇంకెవరినీ ఊహించలేను. నువ్వు లేని బతుకు దండగ అనిపించింది. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. నా చావుకి ఎవ్వరూ కారకులు కాదు.
 
నా ప్రియురాలి తల్లిదండ్రులు చాలా మంచివారు. నన్ను ఒక్కమాట కూడా అనలేదు. కనుక అమ్మానాన్నా వాళ్లనేమీ అనొద్దు. నా ప్రియురాలి లేని జీవితం వ్యర్థమని నేను చనిపోతున్నా. ఇదిగో పురుగుల మందు తాగుతున్నా అంటూ డబ్బా మూత తీసి గటగటా తాగేసాడు. 
 
కాగా 
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిది థరూర్ మండలం ఉప్పేరు గ్రామంగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments