Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పీసీసి రేసులో నేనున్నా, నాకిస్తే సీట్లు ఓట్లు ఎలా రావో చూస్తా: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:15 IST)
దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు హస్తం పార్టీని వదిలేసి కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పీసీసి చీఫ్ పదవి ఇస్తే తెలంగాణలో ఓట్లు, సీట్లు ఎలా రావో చూస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలాంటి బూస్ట్ కావాలో అది తన దగ్గర వుందన్నారు. పార్టీకి పునర్ వైభవం తెచ్చే మందు తన వద్ద వుందని చెప్పుకొచ్చారు.
 
వాస్తవానికి తను గత ఏడాదిన్నరగా పీసీసి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఐతే అధిష్టానం ఆ పగ్గాలను తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో బలం వచ్చేట్లు చేస్తానని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments