Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఫై సేవలతో అదిరిపోనున్న హైటెక్ సిటీ హైదరాబాద్!

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (10:38 IST)
హైదరాబాద్ నగరంలో 4జీ ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఐటీ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు దశల్లో రూ.4,100 కోట్లతో 4జీ సేవలను అందించాలని నిర్ణయించారు. నగరం చుట్టు పక్కల వైఫై సేవలతో హైఫై నగరంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. 
 
మొత్తం 6 కార్పొరేషన్లలో 4జీ సేవలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. 4జీ సేవలను విస్తరించి సెప్టెంబర్ నెలఖారులోగా అందుబాటులోకి తీసుకునిరావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 37 మున్సిపాలిటీలు, 220 మండల కేంద్రాల్లో 4జీ సేవలు ఇవ్వాలని అన్నారు. నగరంలో వైఫై సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్ నెలాఖరునాటికి హైదరాబాద్‌ను 4జీ వైఫై నగరంగా మార్చాలని తెలిపారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments