Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి దహనం : మహిళ చితిపై యువకుడి సజీవదహనం

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:38 IST)
హైదాబాద్ నగరంలోని శామీర్‌పేటలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఓ యువకుడిని సజీవ దహనం చేశారు. ఓ మహిళకు చేతబడి చేయడంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు. పైగా, ఆ యువకుడిని ఆ మహిళ చితిలోకి తోసి సజీవదహనం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శామీర్‌పేట అద్రాస్‌పల్లిలో యువకుడు ఆంజనేయులు(24) అనే యువకుడు చేతబడి చేసి లక్ష్మీ అనే మహిళ చనిపోయింది. దీంతో ఆంజనేయులుపై పగ పెంచుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు... ఘాతుకానికి తెగబడ్డారు. లక్ష్మీ చితిపైనే యువకుడిని వేసి సజీవదహనం చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments