Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో బైకును ఢీకొన్న టిప్పర్ - టెక్కీ దుర్మరణం

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (10:59 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యారు. మృతుడుని జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ లారీ ఆగకుండా వేగంగా దూసుకెళ్లిపోయింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ లారీ 20 మీటర్ల వరకు ఈడ్చెకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం దావఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో : ప్రియాంక అరుళ్ మోహన్

NTR: యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిసిన ఎన్.టి.ఆర్.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి

Chiranjeevi: కిష్కింధపురి సినిమా చాలా బావుంది : మెగాస్టార్ చిరంజీవి

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

తర్వాతి కథనం
Show comments