హైదరాబాద్ భారీ వర్షం: ఆడుకుంటూ సెల్లార్ నీటిలో పడి బాలుడు మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (17:51 IST)
దిల్ షుక్ నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్ లోకి నీరు వచ్చి చేరింది.
 రాత్రి అందరూ ఇంట్లో ఉన్నారు. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు.
 
ఇది గమనించి బాబు తండ్రి యుగేందర్ కిందకు వెళ్ళాడు. అప్పటికే బాబు నీళ్లలో పడి చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడు అని చెప్పడంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments