Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ భారీ వర్షం: ఆడుకుంటూ సెల్లార్ నీటిలో పడి బాలుడు మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (17:51 IST)
దిల్ షుక్ నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్ లోకి నీరు వచ్చి చేరింది.
 రాత్రి అందరూ ఇంట్లో ఉన్నారు. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు.
 
ఇది గమనించి బాబు తండ్రి యుగేందర్ కిందకు వెళ్ళాడు. అప్పటికే బాబు నీళ్లలో పడి చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడు అని చెప్పడంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments