Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పబ్బుల్లో ఇకపై ఆ వయసు వారికి మాత్రమే ఎంట్రీ!

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (12:22 IST)
హైదరాబాద్ నగరంలో అనేక పబ్బులు ఉన్నాయి. ఈ పబ్బుల్లో అనేక అసాంఘిక కార్యక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. దీనికి తాజా ఉదారణే జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన. దీంతో హైదరాబాద్ నగరంలోని కబ్బుల యజమానుల్లో మార్పు వచ్చింది. ఇక నుంచి పబ్బుల్లో కేవలం 21 యేళ్లు నిండినవారికి మాత్రమే అనుమతి ఇస్తామని ప్రకటించారు. 
 
నగరంలోని ఓ పబ్ నుంచి ఓ మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా, ఈ కేసులో పలువురు రాజకీయ నేతల పిల్లలు నిందితులుగా ఉన్నారు. దీంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాలతో పబ్‌ల నిర్వాహకులు మరిన్ని కఠన చర్యలు తీసుకున్నారు. మేజర్ అయిన వారికి పబ్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని, అందుకే 21 యేళ్లు అంటూ పబ్‌ల ముందు ప్రకటన బోర్డులు పెట్టారు. 21 యేళ్లలోపు వారు ఒక్కరున్నప్పటికీ గ్రూపులు లేదా కుటుంబ సభ్యులు జరుపుకునే పార్టీలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం