Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (08:46 IST)
మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. 
 
ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments