Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, ఆయన తన చావు కొనితెచ్చుకున్నట్లే...

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:00 IST)
హైదరాబాదు గచ్చిబౌలిలో చోటుచేసుకున్న దారుణ పరువు హత్యపై మృతుడు హేమంత్ భార్య అవంతి మీడియాతో మాట్లాడుతూ, నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, చావు కొనితెచ్చుకున్నట్లేనంటూ వ్యాఖ్యానించింది. మా నాన్న పరువు తీసినందుకు నన్ను చంపాల్సింది, అంతేకానీ హేమంత్‌ను చంపే హక్కు ఆయనకు ఎక్కడిది అంటూ ప్రశ్నించింది.
 
మా నాన్న ల‌క్ష్మారెడ్డికి గతంలో అమృత తండ్రి మారుతీరావుకి ఎలాంటి గతి పట్టిందో అదే గతి పడుతుందంటూ వ్యాఖ్యానించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరపై వున్న ఆస్తినంతా నాన్నకు రాసిచ్చాననీ, అదంతా అయిపోయాక ఇలా ప్లాన్ ప్రకారం హత్య చేయించడం ఘోరమంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments