Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్దియా పోరు : చివరి అంకానికి చేరుకున్న కౌంటింగ్... గేరు మార్చిన 'కారు'

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (18:58 IST)
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమితాసక్తిని నెలకొల్పిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, లెక్కింపు తుది దశకు చేరుకుంది. ఈ ఫలితాల్లో స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు వస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఇప్పటివరకు మొత్తం 150 డివిజన్లకుగాను తెరాస 54 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇకపోతే, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా 46 చోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. అలాగే, పాతబస్తీలో మంచి పట్టున్న ఎంఐఎం పార్టీ 42 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments