Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:09 IST)
హైదరాబాద్ నగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ పట్టభద్రుడు... విగత జీవుడై కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ ప్రాంతానికి చెందిన గోగుల రవీంద్ అనే పీహెచ్‌డీ పట్టభద్రుడు బోడుప్పల్‌లోని ద్వారకా నగరులో నివాసం ఉంటున్నాడు. పైగా, రవీందర్‌కు వివాహమైంది. ఉద్యోగం లేక ఇంటిపట్టునే ఉండటంతో భార్య రజిత కూడా చీటిపోటి మాటలు అనసాగింది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. 
 
దీనిపై రవీందర్ భార్య స్పందిస్తూ, సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని వ్యాఖ్యానించాడు. 
 
ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్‌ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments