Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:09 IST)
హైదరాబాద్ నగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ పట్టభద్రుడు... విగత జీవుడై కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ ప్రాంతానికి చెందిన గోగుల రవీంద్ అనే పీహెచ్‌డీ పట్టభద్రుడు బోడుప్పల్‌లోని ద్వారకా నగరులో నివాసం ఉంటున్నాడు. పైగా, రవీందర్‌కు వివాహమైంది. ఉద్యోగం లేక ఇంటిపట్టునే ఉండటంతో భార్య రజిత కూడా చీటిపోటి మాటలు అనసాగింది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. 
 
దీనిపై రవీందర్ భార్య స్పందిస్తూ, సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని వ్యాఖ్యానించాడు. 
 
ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్‌ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments