Webdunia - Bharat's app for daily news and videos

Install App

కఠిన లాక్డౌన్‌లోనూ ఆగని అవినీతి... వెల్లువెత్తిన ఫిర్యాదులు

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (12:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవల్లో అంతరాయం కలగకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. 
 
ఓ వైపు పరిస్థితి ఇలావుంటే లంచాలకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవేవీ పట్టించుకోకుండా పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అవినీతిపై బాధితులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేస్తున్నారు. 
 
తమకు అందుతున్న ఫిర్యాదులపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా చెలామణి అవుతున్నారే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments