Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ బాలుడు సాయివర్మ ఖమ్మంలో హత్య..

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (09:52 IST)
హైదరాబాద్‌కి చెందిన సాయివర్మ అనే నాలుగేళ్ళ బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని పరామర్శించడానికి సాయివర్మను తీసుకుని ఆమె కుమారుడు నిషాంత్ ఈనెల 11వ తేదీన ఖమ్మం వెళ్లాడు. 
 
కోమలాదేవి ఆస్పత్రిలో నిషాంత్ చూస్తుండగా, సాయివర్మ ఆస్పత్రి నుంచి ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి బాలుడి కోసం తల్లిదండ్రులు గాలిస్తూ వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మం శివారులోని రఘునాథపాలెం మండలం బలాపేట ప్రాంతంలోని ముళ్ల పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో సాయివర్మ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments