హుజూర్ నగర్ ఫలితాలు.. . కాంగ్రెస్ కంచుకోట బీటలు - కారు జోరు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:09 IST)
తెలంగాణలో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నికల జరిగింది. ఇక్కడ అధికార తెరాస గెలుపు ఖాయమని సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ లేదా తెరాస ఏ పార్టీ అయినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతుందని భావిస్తున్నారు. 
 
అయితే హుజూర్ నగర్‌లో ఓటమి దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీటును నిలబెట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ పాగా వేసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 19200 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
మరోవైపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోను హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక జరిగింది.
 
ఈ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిత్రపక్షం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. హర్యానాలో కూడా బీజేపీదేనని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments