Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మీద కోపంతో బైకులు, కారు తగలబెట్టేసిన భర్త

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:32 IST)
అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ఓ భర్త భార్య మీద కోపం మరోలా చూపించాడు. సంజీవ రెడ్డి నగర్(ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఇంటి ముందున్న బైకులు, కారును తగలబెట్టేశాడు.

సంతోష్, సబిత ఇద్దరూ దంపతులు కాగా కుటుంబ కలహాలతో సబిత తన పుట్టింటికి వెళ్లింది. ఈరోజు సబిత పుట్టింటికి వెళ్లిన భర్త సంతోష్ ఇంటి ముందు నిలిపి ఉన్న రెండు బైకులు, ఒక కారుకు నిప్పటించాడు. సంతోష్ భార్య సబిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
రోకలి బండతో మోది భార్యను హత్యచేసిన భర్త
గండిపేట మండలం, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్ష్‌కోట్‌లో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని అతి కిరాతకంగా చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోకలిబండతో తలపై బలంగా మోది హత్యచేశాడు.

ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి హంతకుడు కాంతయ్యను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments