Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మీద కోపంతో బైకులు, కారు తగలబెట్టేసిన భర్త

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:32 IST)
అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ఓ భర్త భార్య మీద కోపం మరోలా చూపించాడు. సంజీవ రెడ్డి నగర్(ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఇంటి ముందున్న బైకులు, కారును తగలబెట్టేశాడు.

సంతోష్, సబిత ఇద్దరూ దంపతులు కాగా కుటుంబ కలహాలతో సబిత తన పుట్టింటికి వెళ్లింది. ఈరోజు సబిత పుట్టింటికి వెళ్లిన భర్త సంతోష్ ఇంటి ముందు నిలిపి ఉన్న రెండు బైకులు, ఒక కారుకు నిప్పటించాడు. సంతోష్ భార్య సబిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
రోకలి బండతో మోది భార్యను హత్యచేసిన భర్త
గండిపేట మండలం, నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్ష్‌కోట్‌లో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని అతి కిరాతకంగా చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రోకలిబండతో తలపై బలంగా మోది హత్యచేశాడు.

ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి హంతకుడు కాంతయ్యను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments