Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:09 IST)
సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బద్ధకం చూపుతుంటారు. ఏదైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఓటు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా ఓటు అసలు ఎందుకు వేయాలని.. ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేసినా ఉపయోగం ఉండదని భావించి ఓటెయ్యరు. కానీ ఒక మహిళ తన భర్త చనిపోయినా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా పేరూరులో భర్త మృతి చెందినా ఓటు హక్కు వినియోగించిన ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. పేరూరు నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళిన దంపతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. భర్త శ్రీనివాస్ అస్వస్థతకు గురయి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయినాసరే ఆ మహిళ భర్త చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments