Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:09 IST)
సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బద్ధకం చూపుతుంటారు. ఏదైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఓటు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా ఓటు అసలు ఎందుకు వేయాలని.. ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేసినా ఉపయోగం ఉండదని భావించి ఓటెయ్యరు. కానీ ఒక మహిళ తన భర్త చనిపోయినా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా పేరూరులో భర్త మృతి చెందినా ఓటు హక్కు వినియోగించిన ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. పేరూరు నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళిన దంపతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. భర్త శ్రీనివాస్ అస్వస్థతకు గురయి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయినాసరే ఆ మహిళ భర్త చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments