Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు..?

Webdunia
శనివారం, 10 జులై 2021 (20:04 IST)
కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లి, ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్ఎమ్ లైఫ్‌సైన్స్‌ ఫార్మా పరిశ్రమలో.. మెడిసిన్ టెస్టింగ్‌లు నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించి కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. 
 
అగ్నిప్రమాదం జరిగిన స‌మ‌యంలో కంపెనీ య‌జ‌మాని సూర్య‌నారాయ‌ణ‌తో పాటు మ‌రో 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న ఇంటీరియర్‌ వస్తువుల షాపు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఈఘటనలో అదృష్ట‌వ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు..కానీ..రూ. 6 కోట్ల దాకా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments