Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఉండాలంటే కాళ్లకు మసాజ్ చేయండి.. ప్రిన్సిపాల్ హుకుం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:04 IST)
ఇద్దరు మహిళలు ఓ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిగా పని చేస్తున్నారు. ఈ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు... తరగతి గదులతో పాటు.. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. కానీ, ఈ సిబ్బందితో ప్రిన్సిపాల్ మరోరకమైన విధులు చేయించుకుంటున్నారు. ఉద్యోగం ఉండాలంటే.. తమకు ప్రతి రోజూ కాళ్లు ఒత్తాల్సిందేనంటూ హుంకుం జారీచేశారు. తనతో పాటు.. తనతో పని చేసే సిబ్బందికి కూడా కాళ్ళ మసాజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు. ఫలితంగా ఆ ఇద్దరు సిబ్బంది ఉద్యోగ భయంతో ప్రతి రోజూ ప్రిన్సిపాల్‌తో పాటు మరో సిబ్బందికి కాళ్ళు ఒత్తడం, మసాజ్ చేయసాగారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలతో ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి రోజూ కాళ్లు పట్టించుకుంటున్నారు. మసాజ్ చేయించుకునేవారు. ఆమె సహోద్యోగి కూడా ఇవే సేవలు చేయించుకుంటున్నారు. ఈ తతంగమంతా కెమెరాకు చిక్కడంతో విషయం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments