Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఉండాలంటే కాళ్లకు మసాజ్ చేయండి.. ప్రిన్సిపాల్ హుకుం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:04 IST)
ఇద్దరు మహిళలు ఓ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిగా పని చేస్తున్నారు. ఈ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు... తరగతి గదులతో పాటు.. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. కానీ, ఈ సిబ్బందితో ప్రిన్సిపాల్ మరోరకమైన విధులు చేయించుకుంటున్నారు. ఉద్యోగం ఉండాలంటే.. తమకు ప్రతి రోజూ కాళ్లు ఒత్తాల్సిందేనంటూ హుంకుం జారీచేశారు. తనతో పాటు.. తనతో పని చేసే సిబ్బందికి కూడా కాళ్ళ మసాజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు. ఫలితంగా ఆ ఇద్దరు సిబ్బంది ఉద్యోగ భయంతో ప్రతి రోజూ ప్రిన్సిపాల్‌తో పాటు మరో సిబ్బందికి కాళ్ళు ఒత్తడం, మసాజ్ చేయసాగారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలతో ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి రోజూ కాళ్లు పట్టించుకుంటున్నారు. మసాజ్ చేయించుకునేవారు. ఆమె సహోద్యోగి కూడా ఇవే సేవలు చేయించుకుంటున్నారు. ఈ తతంగమంతా కెమెరాకు చిక్కడంతో విషయం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments