జంట నగరాల్లో మందుబాబులకు షాక్ - 48 గంటలపాటు...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. మొత్తం 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హోళీ వేడుకలను పురస్కరించుకుని పండుగ రోజున మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. 
 
అలాగే, హోళీ సంబరాల్లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీచేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments