రైతుల‌ను ఆదుకోండి: సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:32 IST)
క‌రోనాపై గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క దృష్టికి ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తున్నారు.

తాజాగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ముదిగొండ మండ‌లం మేడిల్లిలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌ను ప‌లువురు రైతులు కల‌సి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

ప్ర‌ధానంగా కొనుగోలు కేంద్రం వ‌ద్ద లారీలు లేక‌పోవ‌డంతో ధ్యాన్యం అక్క‌డి ఉండిపోయింద‌ని, వ‌ర్షం వ‌స్తే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు భ‌ట్టికి వివ‌రించారు.

దీనిపై స్పందించిన ఆయ‌న ధాన్యం త‌ర‌లించేందుకు వెంట‌నే లారీల‌ను ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments