Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఈసీ గ్రూపునకు భలే డిమాండ్ ... టి సర్కారు కాలేజీల్లో జోరుగా అడ్మిషన్లు

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (18:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అదేసమయంలో తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తూ వచ్చిన తల్లిదండ్రులు ఇపుడు ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేందుకు అమితాసక్తిని చూపుతున్నార. ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
ప్రస్తుతం తెలంగాణాలో జూనియర్ కాలేజీల్లో ఆడ్మిషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 1,00,685 వరకు దాటాయి. గతేడాది కన్నా 25 వేల అడ్మిషన్లు అదనంగా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్ జూనియర్ కాలేజీల్లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ నమోదయ్యాయి. 
 
ముఖ్యంగా, కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్రంలోని ఫలక్‌నుమా జూనియర్ కాలేజీలో అత్యధికంగా 2,550 విద్యార్థులు చేరారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లో సీఈసీ గ్రూప్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments