Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలో బాబూ అటు కాదు ఇటు... ద్విచక్ర వాహనదారుడికి గవర్నర్ క్లాస్...

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు దేశవ్యారప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎల

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:08 IST)
హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ''స్వచ్చతా హై సేవా''ను శుక్రవారం నాడు దేశవ్యారప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎల్ నరసింహన్ ''స్వచ్చతా హై'' సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆయన సోమాజిగూడలోని రాజ్ భవన్ సమీపంలో పర్యటిస్తుండగా అటువైపు రాంగ్ రూట్లో ఓ ద్విచక్రవాహన చోదకుడు వేగంగా వచ్చేశాడు. దీనితో అతడిని సెక్యూరిటీ సిబ్బందితో నిలిపివేసి... ఇటువైపు రాకూడదు... మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు... అలా రైట్ రూట్లో వస్తే మీకే కాదు... మిగిలినవారికి కూడా మంచిదంటూ అతడిని సరైన మార్గంలో పెట్టారు గవర్నర్. రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆ వ్యక్తితో తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments