Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్... ప్రజల ఆకలి చావులను పట్టించుకోవడం లేదు : గోషామహల్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ స్థానం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా ఆగ్రహం వ్యక్తంచేశారు.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (09:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ స్థానం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల ఆకలి చావులను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్‌కు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు.
 
ఇదిలావుండగా, ధూల్‌పేటలో గుడుంబా తయారీని మానేసిన వేలాది మందికి ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే తాను ప్రశ్నిస్తే, స్వయంగా ధూల్‌పేటకు వచ్చి, ప్రజలను ఆదుకునే చర్యలు చేపడతానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇంతవరకూ దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కేవలం మాటల గారడీతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆయన ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments