Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింఛనుదారులకు శుభవార్త చెప్పిన టీసీఎం కేసీఆర్ - ఖాతాలో రూ.3 లక్షలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (15:26 IST)
పింఛనుదారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది నుంచి పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 36 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం జీవో నంబరు 1406ను రిలీజ్ చేసింది. ఈ కారణంగా, 2020 నాటికి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ మొత్తం కూడా పెరగనుంది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. పింఛనుదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2020 నుంచి మార్చి 31వ తేదీ 2021 వరకు చెల్లిస్తామని గతంలో ప్రకటించింది. కానీ, తాజా జీవోలో మాత్రం పింఛనుతో పాటు.. గ్రాట్యుటీ బకాయిలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల జనవరి పింఛనుతో కలుపుకుంటే ప్రతి పింఛనుదారుడికి 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లంభించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments