Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ రాజ్‌మాతా హోటల్‌లో 7 కేజీల బంగారం స్వాధీనం!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (12:13 IST)
హైదరాబాద్‌లో బంగారు అక్రమ నిల్వలు కూడా పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి బంగారు అక్రమంగా దిగుమతి చేస్తూ విమానాశ్రయ అధికారులకు చిక్కిపోతున్న ఎయిర్‌పోర్టుగా శంషాబాద్ రికార్డుకెక్కింది. ఇపుడు హైదరాబాద్‌, అబిడ్స్‌లో ఉన్న రాజ్‌మాతా హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బంగారాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హోటల్‌లో శుక్రవారం సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ మకాం వేసిన ఇద్దరు ముంబై వాసుల వద్ద ఏడు కిలోలకు పైగా బంగారాన్ని కనుగొన్నారు. భారీ ఎత్తున బంగారంతో లాడ్జీలో దిగిన ముంబై వాసులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి వద్ద నుంచి బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. అయితే అంత పెద్ద మొత్తంలో బంగారంతో వారు హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments