Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గుండెపోటుతో బాలిక మృతి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (18:38 IST)
ఇటీవలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అనేక మంది చనిపోతున్నారు. వీరిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అదే జరిగింది. మండలపరిధిలోని కస్నతండ అనే గ్రామంలో గుండెపోటుతో ఓ బాలిక మృత్యువాతపడింది. 
 
ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆవిరేని పద్మ అనే మహిళ కుమార్తె పింకీ (16) అనే బాలిక ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటులకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments