Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్దియా పోరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఓటర్లు.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రిజైన్

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:36 IST)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం 150 డివిజన్లకుగాను కేవలం రెండంటే రెండు సీట్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయంసాధించారు. అంటే.. ఈ బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
 
ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదివికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది. 
 
ఈ ఎన్నికల్లో  ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారగా, బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. ఇది తెరాసకు కూడా మింగుడు పడలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఓటర్లు మాత్రం మరోమారు తెరాసకే పట్టంకట్టారు. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments