బల్దియా పోరులో చిత్ర విచిత్రాలు : ఎమ్మెల్యే భార్య ఓటమి.. మేయర్ సతీమణి గెలుపు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (20:57 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార తెరాస దూకుడుకు భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసింది. పాతబస్తీలో ఎంఐఎం ఎప్పటిలానే తన సత్తా చాటింది. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీలు పత్తాలేకుండా పోయాయి. ఇదిలావుంటే, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
ముఖ్యంగా, ఉప్పల్ తెరాస ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్న ఓటమి చవిచూశారు. స్వప్న హబ్సీగూడ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎమ్మెల్యే అర్ధాంగికి బీజేపీ అభ్యర్థి షాకిచ్చింది. 
 
హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించింది. అటు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ చర్లపల్లి డివిజనులో జయభేరి మోగించారు. శ్రీదేవి యాదవ్ తన ప్రత్యర్థి సురేందర్ గౌడ్ (బీజేపీ)పై నెగ్గారు. 
 
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌పై తాజా సమాచారం ప్రకారం... తెరాస ఇప్పటివరకు 56 డివిజన్లను కైవసం చేసుకుంది. అలాగే, బీజేపీ 49 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల, ఎంఐఎం 43 సీట్లలో విజయభేరీ మోగించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments