గెలుపెవరిది.. స్టేజ్‌పై దాడికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత..!

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (23:12 IST)
MLAs fight
రాజకీయ నాయకులు బహిరంగ వేదికపై ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాయకుడు బహిరంగ వేదికపై భౌతిక దాడికి దిగారు. కార్యక్రమం పేరు "గెలుపెవరిది".
 
ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన బహిరంగ చర్చా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, తెలంగాణ బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ విజయాలు, ఆరోపణలతో దూకుడుగా ప్రచారానికి దిగారు. 
 
BRS ఎమ్మెల్యే వివేకానంద తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఇది త్వరగా గందరగోళానికి దారితీసింది. వివేకా శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లాడు. 
 
వారిని నియంత్రించేందుకు పోలీసులు, పలువురు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments