Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపెవరిది.. స్టేజ్‌పై దాడికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత..!

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (23:12 IST)
MLAs fight
రాజకీయ నాయకులు బహిరంగ వేదికపై ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాయకుడు బహిరంగ వేదికపై భౌతిక దాడికి దిగారు. కార్యక్రమం పేరు "గెలుపెవరిది".
 
ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన బహిరంగ చర్చా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, తెలంగాణ బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ విజయాలు, ఆరోపణలతో దూకుడుగా ప్రచారానికి దిగారు. 
 
BRS ఎమ్మెల్యే వివేకానంద తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఇది త్వరగా గందరగోళానికి దారితీసింది. వివేకా శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లాడు. 
 
వారిని నియంత్రించేందుకు పోలీసులు, పలువురు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments