గంజాయి విక్రయిస్తున్న మహిళలు అరెస్ట్.. గంజాయి స్వాధీనం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (20:14 IST)
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని మహారాష్ట్రలో కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి చెప్పారు. 
 
నగరంలోని ఆటోనగర్‌కు చెందిన ఫరీదాబేగం, రషీదాబేగం అనే ఇద్దరు మహిళలు నాందేడ్ జిల్లాలో రూ.11వేలకు గంజాయిని నిజామాబాద్‌కు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments