Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురూ ఏపీని పట్టిపీడిస్తున్న రాక్షసులు: గాలి ముద్దుకృష్ణమ

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (15:46 IST)
టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ మంత్రులపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు ముగ్గురూ ఏపీని పట్టి పీడిస్తున్న రాక్షసులని మండిపడ్డారు.
 
ఇక తెలంగాణ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితల భవితవ్యంపై గాలి ముద్దుకృష్ణమ జోస్యం చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో కేసీఆర్ పదవి నుంచి తప్పుకుంటే కేటీఆర్ గానీ, కవితగానీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇక మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ వాడుకుని వదిలేస్తారని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు.

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments