శంషాబాద్ విమానంలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:09 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. 
 
ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రన్‌వేపై విమానం నిలిచిపోవడంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. విమానంలో దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments