Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ విమానంలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:09 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. 
 
ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రన్‌వేపై విమానం నిలిచిపోవడంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. విమానంలో దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments