Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలోకి ఎర్రబెల్లి జంప్... మరో తెదేపా ఎమ్మెల్యే కూడా... తెలంగాణలో తెదేపా ఖాళీయేనా...?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (19:19 IST)
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులబోతోంది. సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో సహా తెరాసలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం మంత్రి హరీశ్ రావుతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో తనతో పాటు మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
 
గ్రేటర్ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లే నాయకుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఇటీవలే వివేకానంద గౌడ్ తెరాసలో చేరిపోయారు. తెలంగాణలో ప్రజలంతా తెరాసను కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోసం తను తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎమ్మెల్యేలు, నాయకులు క్యూ కట్టడాన్ని చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments