Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉపఎన్నిక: రూ. 1 కోటి పట్టివేత

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (16:23 IST)
తెలంగాణలో మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక జరుగబోతోంది. ఈ నేపధ్యంలో ఉప ఎన్నికలో డబ్బును పంచేందుకు అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుల్లో సురభి శ్రీనివాస్ రావు, బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోదరుడు ఉన్నారు. బేగంపెట్ పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్ బృందం బేగంపేట్ ఫ్లైఓవర్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకున్నారు. టయోటా ఇన్నోవాలో తీసుకెళుతున్న ఈ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లలో 500, 2,000 ఉన్నాయి. నిందితుడు సురభి శ్రీనివాస్ రావు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.ఎ టు జెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే టెక్నికల్ మ్యాన్‌పవర్ సప్లై బిజినెస్ నడుపుతున్నాడు. కాగా గత 10 రోజుల్లో కనీసం రెండున్నర కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసారు. ఇదంతా ఎన్నికల్లో పంచేందుకేనని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments