Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్, విలువ రూ. 5.5 కోట్లు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:15 IST)
హైదరాబాదులో పలువురు ఇళ్లలోనే గంజాయి చెట్లను ఇటీవల కలకలం సృష్టించింది. ఇదిలావుంటే తాజాగా మరో భారీ కుదుపు వెలుగుచూసింది. భాగ్యనగరం నుంచి భారీగా డ్రగ్స్ ఎగుమతి అవుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఫోటో ఫ్రేముల వెనుక డ్రగ్స్ పార్సిల్స్ ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి పెట్టి ఆస్ట్రేలియాకు పంపుతున్నారు.

 
పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా సుమారు 14 కిలోల డ్రగ్స్ బయటపడింది. దీని విలువ సుమారు రూ. 5.5 కోట్లు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈమధ్య కాలంలో వందల కిలోలు డ్రగ్స్ వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గంజాయి చెట్లను ఇళ్లలో పెంచడాన్ని చూస్తుంటే డ్రగ్స్ వ్యవహారం బాగా ముదురుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments