Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడ చంపండ్రి: నిందితుడి భార్య

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:14 IST)
దిశ హత్య నిందితులు శుక్రవారం ఉదయం పోలీసుల చేతుల్లో ఎన్ కౌంటర్లో మరణించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపైన ఎదురు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
 
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 
కాగా దిశను అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడిందని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. తెలంగాణలో దిశ ఇంటి వద్ద స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం