Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడ చంపండ్రి: నిందితుడి భార్య

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:14 IST)
దిశ హత్య నిందితులు శుక్రవారం ఉదయం పోలీసుల చేతుల్లో ఎన్ కౌంటర్లో మరణించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపైన ఎదురు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
 
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 
కాగా దిశను అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడిందని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. తెలంగాణలో దిశ ఇంటి వద్ద స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం