Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ బిర్యానీ పెడుతున్నారని అమిత్ షాకు కుళ్లెందుకు?: ఓవైసీ

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (18:29 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ సెటైర్లు విసిరారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బిర్యానీ పంపిస్తున్నారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్ధీన్ కౌంటరిచ్చారు. ఇతరులు బిర్యానీ తింటుంటే.. ఎందుకంత కడుపు మంటా? అంటూ నిలదీశారు. 
 
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారనే విషయాన్ని గుర్తు చేసిన ఓవైసీ.. ఆ ఫంక్షన్‌లో ఏం పెట్టారా తెలియదా అంటూ ప్రశ్నించారు. అమిత్ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదన్నారు. 
 
ఒకవేళ తెలిసివుంటే అప్పుడే కళ్యాణీ బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినని ఓవైసీ అన్నారు. కేసీఆర్ బిర్యానీ పెట్టలేదని అమిత్ షా కుళ్లుకుంటున్నారని.. ఈసారి కచ్చితంగా అమిత్ షాకు కళ్యాణీ బిర్యానీ పార్సిల్ పంపిస్తామని ఓవైసీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments