Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల్ని ఉరి వేసి చంపుకున్న తల్లి... ఆత్మహత్యాయత్నం

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (22:53 IST)
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను ఉరి వేసి చంపి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపున పుట్టిన పిల్లలను ఉరేసి చంపిన ఆ తల్లి చేసిన ఘాతుకం అక్కడ సంచలనం సృష్టించింది. 
 
పిల్లలను చంపిన ఆమె కూడా ఆత్మహత్య చేసుకోబోతుండగా తల్లిని స్థానికులు కాపాడారు. చెన్నమ్మ(5), కుమార్(3), రాణి(2) అనే తన ముగ్గురు పిల్లలకు ఆ తల్లి ఉరివేసి చంపి తాను కూడా చనిపోవాలని చెరువులో దూకింది. స్థానికులు గమనించి ఆమెని కాపాడారు. పిల్లలు ముగ్గురూ మరణించారు. కుటుంబ కలహాల వల్లే ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని చెపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments