Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం డిపాజిట్​ చేస్తే పాలసీలు చేశాడు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (17:34 IST)
ఎల్ఐసీలో ఫిక్స్డ్​ డిపాజిట్​ చేస్తానంటూ ఓ ఏజెంట్​ ఎల్​ఐసీ ఖాతాదారులను మోసం చేశాడు. రూ.85వేలను తమకు తెలియకుండానే నాలుగు పాలసీలుగా విభజించాడు.

భద్రాచలంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబం ఆందోళన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఓ బాధిత కుటుంబం ధర్నా చేసింది.

జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్​ఐసీ ఏజెంట్​ వద్ద రూ.85వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు.

తమ కూతురు పెళ్లి కోసమని కష్టపడి సంపాదించిన ధనాన్ని 2010లో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయగా.. వాటిని పాలసీలుగా విభజించారని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలోని మేనేజర్​తో చర్చించారు.

తమకు న్యాయం చేయాలని... కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments