Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ భవన్‌లో డీఎస్, కేకే, బొత్స ఫోటోలను పీకి చెత్తబుట్టలో వేసిన వీహెచ్

Webdunia
శనివారం, 4 జులై 2015 (14:59 IST)
హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఉన్న పీసీసీ మాజీ చీఫ్‌లు డి.శ్రీనివాస్, కె కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫోటోలను టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆదివారం పీకిపారేశారు.
 
ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. వీరిలో కేకే తెరాసలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే, డి శ్రీనివాస్ నేడోరేపో తెరాసలో చేరనున్నారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల వైకాపాలో చేరిన విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌కు వచ్చిన వీహెచ్, దామోదర్ రెడ్డి ఆ ముగ్గురి ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్‌లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వీహెచ్, దామోదర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటివారి ఫోటోలు గాంధీ భవన్‌లో ఉండటానికీ వీలులేదని వారు తేల్చిచెప్పారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments