Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. సైబర్ నేరాలు... ఏకంగా రూ.8లక్షల భారీ మోసం..

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:49 IST)
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది లక్షల రూపాయల మోసం చోటుచేసుకుంది. ఒక చోట జియో మార్ట్ పేరుతో లక్ష రూపాయల మోసం జరుగగా.. మరో చోట ఓఎలెక్స్ పేరుతో రెండు లక్షల మోసం జరిగింది. ఇక ఓటిపి, కేవైసి పేరుతో 10 మంది నుండి 5 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు హైదరాబాద్ పాలీసులకు ఫిర్యాదులు అందాయి.
 
ఓ వ్యక్తి డెబిట్ కార్డ్ కొనిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఢిల్లీలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఆన్లైన్ వేదికగా కూడా సైబర్ నేరస్థులు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆన్లైన్ డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి మహిళను వేధించడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోమవారం నమోదైన కేసుల పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments