Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. సైబర్ నేరాలు... ఏకంగా రూ.8లక్షల భారీ మోసం..

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:49 IST)
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాదాపు ఎనిమిది లక్షల రూపాయల మోసం చోటుచేసుకుంది. ఒక చోట జియో మార్ట్ పేరుతో లక్ష రూపాయల మోసం జరుగగా.. మరో చోట ఓఎలెక్స్ పేరుతో రెండు లక్షల మోసం జరిగింది. ఇక ఓటిపి, కేవైసి పేరుతో 10 మంది నుండి 5 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు హైదరాబాద్ పాలీసులకు ఫిర్యాదులు అందాయి.
 
ఓ వ్యక్తి డెబిట్ కార్డ్ కొనిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఢిల్లీలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఆన్లైన్ వేదికగా కూడా సైబర్ నేరస్థులు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఆన్లైన్ డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి మహిళను వేధించడంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోమవారం నమోదైన కేసుల పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments