తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ బీబీ 1.5 వేరియంట్

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (08:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియింట్ వెలుగు చూసింది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలను వణికించిన ఈ వైరస్ ఇపుడు భారత్‌లోకి కూడా ప్రవేశించింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ అయిన ఎక్స్ బీబీ1.5ను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వైద్యులు గుర్తించారు. 
 
అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా ఈ తరహా వేరియంట్‌కు చెందిన వైరస్ సోకుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్న విషంయం తెల్సిందే. ఇపుడు ఈ ఎక్స్ బీబీ 1.5 మన దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎన్‌ఎస్ఏసీఓజీ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య శాఖ నివేదికల ప్రకారం ప్రస్తుతం గుజరాత్‌లో మూడు, తెలంగాణ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్స్ బీబీ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.10.1, బీఏ 2.75 సబ్ వేరియంట్‌ల రీకాంబినెంట్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసిన కేసుతో పాటు ఇప్పటివరకు దేశంలో మొత్తం ఏడు కేసులను గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments