Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ హైదరాబాదులో కరోనా పంజా.. 50 లక్షల మందికి జలుబు, జ్వరం

Webdunia
మంగళవారం, 18 మే 2021 (11:49 IST)
కరోనా తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో కోవిడ్ పంజా విసురుతోంది. ఇంకా గ్రేటర్‌ హైదరాబాద్‌లో జ్వరం సర్వే మొదలైంది. మే 16నాటికి 8.5 లక్షల ఇళ్ళ పరిశీలన పూర్తయ్యింది. నిత్యం సుమారు 1700 బృందాలు సర్వే చేస్తున్నాయి. ప్రతి 100 ఇళ్ళల్లో పది మందికి పైగా జలుబు, దగ్గు వంటి లక్షణాలతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా 50 లక్షల మంది ప్రజలు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. 
 
క్షేత్రస్థాయిలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. జ్వరం సర్వేలో ఇప్పటికే 52 వేల మంది వ్యాధి లక్షణాలతో కనిపించడం ఆందోళనకు తావిస్తోంది. 
 
అందులో చిన్నారులు, యువత ఎక్కువగా ఉన్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకు వాతావరణ మార్పులు కారణం కావొచ్చని వైద్యుల అంచనా. 
 
ముక్కు కారడం, పొడి దగ్గు, విరేచనాలతో బాధపడుతున్న వారికి యంత్రాంగం కరోనా కిట్లు అందజేస్తోంది. కట్టడి చర్యలు అమలు చేస్తోంది. నాలుగైదు రోజులకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానాను సంప్రదించాలని ఆశా కార్యకర్తలు బాధితులకు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments