Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిపోలు తెరుచుకోండి... ఉమ్మడి ఖాతాలో జమ చేయండి

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (06:07 IST)
హైదరాబాద్ ప్రాంతంలో మూతపడ్డ ఆరు మద్యం డిపోలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలును తెరుకోవచ్చునని, కానీ వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఈ మద్యం డిపోలు తెరుకోనున్నాయి. వివరాలివి.
 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పరిదిలోని కొన్ని మద్యం డిపోలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో మూడురోజుల క్రితం నుంచి మూసేశారు. ఈ ఆరుమద్యం డిపోలపై వారు హైకోర్టు తలుపు తట్టారు. దీనిపై విచారణ జరిగిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపోలు తెరుచుకోవచ్చునని, అయితే వచ్చే సొమ్ము ఉమ్మడి ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. 
దీంతో గురువారం నుంచి ఈ డిపోలు తెరచుకోనున్నాయి. 
 
తదుపరి ఉత్తర్వులొచ్చేదాకా ఉమ్మడి ఖాతాలోని మొత్తాన్ని వినియోగించుకోకూడదని నిర్దేశించింది. సరుకు నిల్వల జాబితాను ఐటీ శాఖకు అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments