Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తెలంగాణ సర్కార్ సీరియస్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (21:48 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం... ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే... ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అనుమతి ఇచ్చిందో.. అప్పుడు ఇదే అదను అనుకుని మానవత్వం మరచి కొన్ని హాస్పటల్స్ కరోనా పేషంట్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలూ చేస్తూ దోపిడి చేస్తుంది.
 
కష్టకాలంలో మానవత్వంతో ఆలోచించకుండా... ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
 
విజిలెన్స్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. త్వరలోనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
 
తప్పు చేసినట్లు తేలితే హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేసారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన 800కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments