Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తెలంగాణ సర్కార్ సీరియస్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (21:48 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం... ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే... ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అనుమతి ఇచ్చిందో.. అప్పుడు ఇదే అదను అనుకుని మానవత్వం మరచి కొన్ని హాస్పటల్స్ కరోనా పేషంట్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలూ చేస్తూ దోపిడి చేస్తుంది.
 
కష్టకాలంలో మానవత్వంతో ఆలోచించకుండా... ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
 
విజిలెన్స్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. త్వరలోనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
 
తప్పు చేసినట్లు తేలితే హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేసారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన 800కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments