Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తెలంగాణ సర్కార్ సీరియస్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (21:48 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం... ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే... ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అనుమతి ఇచ్చిందో.. అప్పుడు ఇదే అదను అనుకుని మానవత్వం మరచి కొన్ని హాస్పటల్స్ కరోనా పేషంట్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలూ చేస్తూ దోపిడి చేస్తుంది.
 
కష్టకాలంలో మానవత్వంతో ఆలోచించకుండా... ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
 
విజిలెన్స్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. త్వరలోనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
 
తప్పు చేసినట్లు తేలితే హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేసారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన 800కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments